20130224

India

దేశ పరిస్థితి ని, ఆర్దిక,  సంస్కృతిక, సాంఘిక, సాంకేతిక అభివృద్ధి, దృష్ట్యా రాజ్యాంగం లో కొన్ని మార్పులు చేస్తారు . ఇప్పుడు మన ప్రతిజ్ఞ కి కూడా మార్పులు చేయాల్సిన అవసరం వచ్చింది. 
భారతదేశం నా మాతృభూమి. దేశ ద్రోహులందరూ  నా సహోదరులు.
నేను ఉగ్రవాదాన్ని  ప్రేమించుచున్నాను. కుల మత విద్వేషాలు, బహువిధమైన నా దేశ అవినీతి వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రున్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరిన్నిఅవమానించే వారిని గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడుచుకొంటాను.
నా దేశంపట్ల , దేశ ద్రోహుల,అవినీతి పరుల పట్ల సేవనిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృధ్ధులే నా ఆనందానికి మూలం. జై హింద్

No comments:

Post a Comment