20111126

రణక్షేత్రం 
ఐదుగురు మోగుల్లుండి సాయం అడిగిన 
ద్రౌపది లేక్కున్నది న తెలంగాణా...
కృష్ణుడు రాకపోతడా అని చూస్తున్నది.
సమైక్యతని చీల్చి ఆ రక్తం తో తెలంగాణా 
శిఖ ముడుస్తానని ప్రతిజ్ఞ చేసింది...


కురుక్షేత్రం మొదలైంది,
జమ్మి చీట్టు మీద పదునెక్కిన ఆయుదాలు
ఈ దసరా కే చేతి కి అందినై.
పాలపిట్ట సైగ చేసింది 
రానక్షేత్రానికి సిద్దం కమ్మని 
ఇగ కౌరాన్ద్రుల రక్తం తో తెలంగాణా సిగ ముడుసుడే 
సమైక్యం పేగులు తెంపి,
తెలంగాణా మెడల వేసి 
అశ్వ మేధ యాగం చేసుడే... 

No comments:

Post a Comment